Current Date: 05 Oct, 2024

మరోసారి లండన్ కు వైఎస్ జగన్ ?

వైసీపీ అధినేత జగన్ని ఓటమి ఒక్క లెక్కన ఉండనీయడం లేదు. ఆయన తాడేపల్లికి చుట్టపు చూపుగానే వచ్చి పోతున్నారు. ఎక్కువ సమయం బెంగళూరులోనే గడుపుతున్నారు. అయితే ఈసారి జగన్ దీర్ఘకాలం పాటు విదేశీ యాత్రకు ప్లాన్ చేసినట్లుగా ప్రచారం సాగుతోంది. తాజా పరిస్థితుల దృష్ట్యా ఆయన లండన్ వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు సమచారం. అందుకే జగన్ దంపతులు తమ పాస్పోర్టులను రెన్యూవల్ చేయించుకున్నారని అంటున్నారు.

 

Share