Current Date: 05 Oct, 2024

నడుం లోతు నీళ్లలోకి దిగి షర్మిళ నిరసన

వరదలతో పంట నష్టపోయిన రైైతులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని APCC చీఫ్ షర్మిళ డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం నందమూరు గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను ఆమె పరిశీలించారు. రైతులతో కలిసి నడుం లోతులో నీరు నిండిన పొలాల్లో దిగి వినుాత్నంగా  నిరసన  తెలియచేశారు. రైతులను సకాలంలో ఆదుకొని వారి కన్నీళ్ళు తుడవాలని షర్మిళ కోరారు.

Share