Current Date: 04 Oct, 2024

విజయవాడలో విరిగిపడ్డ కొండచరియలు.. నలుగురి మృతి

  భారీ వర్షాలకు విజయవాడలోని మొగల్రాజపురం సున్నపుబట్టి సెంటర్ వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ఘటన స్థలానికి వెళ్లి విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిశీలించారు. ఈ ఘటనలో ఓ ఇల్లు పూర్తిగా దెబ్బతినగా  మరో మూడు ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. పూర్తిగా దెబ్బ తిన్న ఇంట్లో పలువురు చిక్కుకున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని ఆస్పత్రికి తరలిం

Share