Current Date: 22 Sep, 2024

చంద్రబాబును కలిసిన వైఎస్ సునీత

ఏపీ సీఎం చంద్రబాబును వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత దంపతులు కలిశారు. వివేకా హత్య కేసు విచారణ సందర్భంగా అప్పటి సీబీఐ ఎస్పీ రాంసింగ్ తో  పాటు తమపై అక్రమ కేసు పెట్టారని చెప్పారు. కృష్ణారెడ్డి ఫిర్యాదులో నిజానిజాలపై విచారణ చేయించాలని సీఎంను కోరారు. దీంతో సానుకూలంగా స్పందించిన సీఎం విచారణ చేయిస్తామని హామీ ఇచ్చారు.

Share