Current Date: 05 Oct, 2024

Ews కోటా నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

వైద్య కళాశాలల్లో EWS కోటా సీట్ల కేటాయింపు జీవోను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జీవోను సవాలు చేస్తూ విద్యార్థులు వేసిన పిటిషన్పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ప్రైవేటు కళాశాలల్లో సీట్లు పెంచకుండానే జోవో ఇచ్చారని, సీట్లు పెంచిన తర్వాతే EWS కోటా కింద భర్తీ చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. దీంతో ఈజీవోను నిలిపివేస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Share