Current Date: 06 Oct, 2024

పవన్ గెలుపు కాలినడకన తిరుమలకు సాయి ధరమ్ తేజ్!

హీరో సాయి ధరమ్ తేజ్ తిరుమలకు చేరుకున్నారు.పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిస్తే కాలినడకన శ్రీవారిని దర్శించుకుంటానని మొక్కుకున్నారట.కోరిక తీరడంతో ఆయన మొక్కులు చెల్లించేందుకు వచ్చినట్లు తెలుస్తోంది .అలిపిరి మెట్ల మార్గంలో కొండపైకి చేరుకోగా వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకోనున్నారు.తన మామయ్య గెలుపుతో ఆయన ఎంతో సంతోషం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

Share