Current Date: 06 Oct, 2024

తిరుమల కొండపై పరదాలు తొలగించిన అధికారులు

సిఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తిరుమల కొండపై కట్టిన పరదాలను అధికారులు తొలగించారు.సిఎం వెళ్ళే దారి వెంట అధికారులు పరదాలు కట్టగా,వాటిని తీసేయాలంటూ సిఎం చంద్రబాబు పోలీసులను ఆదేశించారు.ముఖ్యమంత్రి ని ప్రజలకు దూరం చేసేలా ఎటువంటి చర్యలు చెప్పట్టవధని సూచించారు.

Share