Current Date: 03 Oct, 2024

బాలత్రిపుర సుందరిగా కనకదుర్గమ్మ

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మవారి ఆలయంలో గురువారం శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.  శరన్నవరాత్రి ఉత్సవాల్లో  తొలి రోజు దుర్గమ్మ బాలత్రిపుర సుందరిగా కనకదుర్గమ్మ వారు దర్శనమిచ్చారు.   తొలి రోజు కొండ కిందనున్న వినాయకుడి ఆలయం వరకూ క్యూ లైన్‌ ఉండటంతో భక్తులకు త్వరగా దర్శనం కల్పించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 

Share