Current Date: 06 Jul, 2024

ఏపీలో ఈనెల 8 నుంచి ఉచిత ఇసుక విధానం

 ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు చర్యలు చేపట్టాలని మంత్రి కొల్లు రవీంద్రకు సీఎం ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. కలెక్టర్ల అధ్యక్షతన కమిటీ ఆధ్వర్యంలో లోడిరగ్‌, రవాణా చార్జీలు నిర్ణయించనున్నారు.

Share