Current Date: 05 Oct, 2024

నేడు వయనాడ్లో పర్యటించనున్న ప్రధాని మోదీ

కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రకృతి ప్రకోపానికి బలైన వయనాడ్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం వయనాడ్లో మోదీ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. బాధితుల కష్టాలపై ఆరా తీయనున్నారు. సహాయక చర్యల గురించి అధికారులు మోదీకి వివరించనున్నారు.  

Share