Current Date: 05 Oct, 2024

జిల్లాలో ఉదయం 6.00 గంటలకే ప్రారంభమైన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం

జిల్లాలో ఉదయం 6.00 గంటలకే ప్రారంభమైన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం తాడిచెట్లపాలెం వద్ద స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి లబ్దిదారులకు పింఛన్ల సొమ్ము అందజేసిన జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్      కార్యక్రమంలో పాల్గొన్న డి.ఆర్.డి.ఎ. పీడీ శోభారాణి, యు.సి.డి. పీడీ ఫణిరాం, సచివాలయ సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు.

 

Share