Current Date: 06 Jul, 2024

శంకుస్థాపన చేసిన ప్రాంతంలో ప్రణమిల్లిన చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు అమరావతిలోపర్యటిస్తున్నారు. వైసీపీ పాలనలో నిర్లక్ష్యానికి గురైనపలు నిర్మాణాలు, రాజధాని ప్రాంత స్థితిగతుల్నిఆయన పరిశీలిస్తున్నారు. ఈక్రమంలో ఆయన ఉద్దండరాయునిపాలెం బయల్దేరి ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడమోకాళ్ల  పై   కూర్చొని నమస్కరించారు.

Share