Current Date: 06 Oct, 2024

చంద్రబాబు తిరుమల శ్రీవారి సేవలో సిఎం చంద్రబాబు కుటుంబం

ఏపి ముఖ్య మంత్రి చంద్ర బాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.అంతక ముందు ఆయనకు తితిదే
జేఈవో గౌతమి,ఆలయ అధికారులు గణ స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేశారు. దర్శనానంతరం వేద పండితులు వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు,స్వామి వారి చిత్రపటం అందజేశారు.అఖిలాండం వద్ద చంద్రబాబు కొబ్బరికాయలు కొట్టి మొక్కలు చెల్లించుకున్నారు.తిరుమల పెద్ద జీయర్ మఠానికి వెళ్లి ఆశిర్వచనం తీసుకున్నారు.చంద్రబాబు వెంట ఆయన సతీమణి భువనేశ్వరి,కుమారుడు లోకేశ్,కోడలు బ్రాహ్మణి,మనవడు దేవాన్స్ ఉన్నారు.సిఎంను చూసేందకు వైకుంఠం క్యూ క్లాం పెక్స్ వద్దకు తెదేపా కార్యకర్తలు,నాయకులు భారీగా తరలివచ్చారు

Share