Current Date: 05 Oct, 2024

తెలంగాణకు రూ.31,500 కోట్ల విదేశీ పెట్టుబడులు

15 రోజుల విదేశీ పర్యటన ద్వారా రాష్ట్రానిక రూ.31,500 కోట్ల పెట్టుబడులు సాధించామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో కాగ్నిజెంట్‌ సంస్థ కొత్త క్యాంపస్‌ను మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌ రెండో రింగ్‌రోడ్డు ప్రాంతంలో మ్యానుఫ్యాక్చరింగ్‌ హబ్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు ద్వారా సెమీ అర్బన్‌ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు.

Share