Current Date: 04 Oct, 2024

మధ్యాహ్నం 2 గంటలకువైఎస్ జగన్ ప్రెస్ మీట్

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. తిరుమల లడ్డూ కల్తీ ఆరోపణలపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆయన ప్రెస్  మీట్ మాట్లాడనున్నట్లు సమాచారం. కాగా, ఇప్పటికే ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటుకు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇదే విషయంలో సీబీఐతో విచారణ చేపట్టాలని వైసీపీ కోరింది.

Share