Current Date: 05 Oct, 2024

జగన్- షర్మిల మధ్య సయోధ్య ....

వైఎస్ జగన్, షర్మిల ఇద్దరిదీ ఒకే రక్తం. 2019లో వైసీపీని అధికారంలోకి తీసుకుని వచ్చేంతవరకూ కూడా అన్నాచెల్లెలు కలసి పనిచేశారు. ఆ తరువాతనే విభేదాలు మొదలయ్యాయి. ఏపీలో పీసీసీ చీఫ్ వచ్చిన షర్మిల వైసీపీకి ఎంత నష్టం చేయాలో అంతా చేశారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోని ఓ పెద్దాయన జగన్ - షర్మిల మధ్య సయోధ్య కుదిర్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Share