Current Date: 05 Oct, 2024

నేపాల్లో కుప్పకూలిన విమానం 18 మంది మృతి

నేపాల్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 18 మంది మరణించారు. ఖాట్మండులోని త్రిభువన్ విమానాశ్రయంలో టేకాఫ్ అవుతుండగా 'శౌర్య ఎయిర్లైన్స్'కు చెందిన కమర్షియల్ విమానం స్కిడ్ అయి, ఫెన్సింగ్ను ఢీకొట్టింది. వెంటనే మంటలు చెలరేగి ఫ్లైట్ పూర్తిగా దగ్ధమైంది. అందులో 19 మంది ప్రయాణికులు ఉన్నారు. తీవ్రగాయాలపాలైన పైలట్ను ఆస్పత్రికి తరలించారు.

Share