Current Date: 04 Jul, 2024

హత్యకు గురైన యువతి కుటుంబానికి రూ.10లక్షల ఎక్స్రేషియా తక్షణం స్పందించిన ఏపీ హెూంమంత్రి అనిత

హత్యకు గురైన యువతి కుటుంబానికి ఏపీ హెూంమంత్రి వంగలపూడి అనిత రూ.10లక్షలు పరిహారం ప్రకటించారు. బాపట్లలో ఓ యువతిపై దుండగులు అత్యాచారానికి పాల్పడి, ఆపై హత్య చేశారు. విషయం తెలుసుకున్న అనిత ఆఘమేఘాలపై సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Share