Current Date: 05 Oct, 2024

బైకర్లకు విశాఖ కలెక్టర్ హెచ్చరిక

రహదారి ప్రమాదాల నియంత్రణలో భాగంగా హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబరు 1వ తేదీ నుంచి బైక్ నడిపే వ్యక్తితో పాటు వెనక కూర్చున్న వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కలెక్టర్, జిల్లా రహదారి భద్రత కమిటీ ఛైర్మన్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. బిఐఎస్ మార్క్ గల హెల్మెట్ను మాత్రమే ధరించాలన్నారు. అతిక్రమించిన వారికి జరిమానా వేయడంతో పాటు మూడు నెలలు లైసెన్స్ సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.

Share