Current Date: 06 Oct, 2024

టిడిపి రాష్ట్ర అధ్యక్షునిగా పల్లా

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా గాజువాక ఎమ్మెల్యే  పల్లాను నియమించడానికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు.ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు కింజారపు అచ్చం నాయుడు రాష్ట్ర మంత్రివర్గంలో చేరడంతో ఆ స్థానం లో పల్లా శ్రీనివాసరావును
నియమించడానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం నుంచి రాష్ట్రం లోనే అత్యధిక మెజారిటీ తో పల్లా గెలుపొందిన విషయం తెలిసిందే.

Share