Current Date: 21 Sep, 2024

ర‌హ‌స్య ప్ర‌దేశంలో జానీ మాస్ట‌ర్‌ను విచారిస్తున్న పోలీసులు

గోవాలో జానీ మాస్ట‌ర్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు హైద‌రాబాద్‌కు త‌ర‌లించారు. ప్ర‌స్తుతం జానీ మాస్ట‌ర్ నార్సింగి పోలీసుల అదుపులో ఉన్నాడు. పోలీసులు ఆయ‌న్ను ర‌హ‌స్య ప్ర‌దేశంలో విచారిస్తున్నారు. న‌గ‌ర శివారులోని ఓ ఫామ్ హౌస్‌లో ఆయ‌న్ను విచారిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. విచార‌ణ అనంతరం ఆయ‌న్ను ఫోక్సో కోర్టు న్యాయ‌మూర్తి ముందు హాజ‌రు ప‌ర‌చ‌నున్నారు.

Share