Current Date: 05 Oct, 2024

ఒలింపిక్ వీరుల మధ్య కూర్చున్న రాహుల్‌ గాంధీ

ఎర్రకోటలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ అందరి దృష్టిని ఆకర్షించారు. ఆయన ఒలింపిక్ వీరులు మనూ భాకర్, సరజ్బోత్ సింగ్, ఆర్ఫీ శ్రీజేశ్, భారత హాకీ జట్టు కెప్టెన్ హర్మన్హీత్ సింగ్ తదితరులతో కలిసి కూర్చున్నారు. ప్రతిపక్ష నేత హోదా ఉన్నప్పటికీ సాధారణ వ్యక్తిలా ఆటగాళ్ల మధ్య కుర్చున్నారు.

Share