Current Date: 04 Jul, 2024

పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్ పిఓ సహా ఇతర సిబ్బంది ని సస్పెండ్ చేసిన ఈసీ

మాచర్ల పోలింగ్ స్టెషన్ లో జరిగిన సంఘటన దృష్ట్యా పోలింగ్ సిబ్బందిని సస్పెండ్ చేసిన ఈ సీ .ఘటన సమయం లో  పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బూత్ లో అడుగు పెట్టిన సమయం లో అక్కడ ఉన్న PO మరియు ఇతర సిబ్బంది లేచి నిలబడి అభివాదం చేసారు మరియు వారిని సంఘటన సమయం లో వ్యతిరేకించలేదు అనే అభియోగాలపై సస్పెండ్ రేపటి లోపు సంజాయిషీ ఇవ్వాల్సిందిగా ఆదేశం.ఈ ఘటన పై పిఓ  సరియైన సమాధానం ఇవ్వలేదని  స్పష్టం చేసిన ఎన్నికల సంఘం.