Current Date: 06 Oct, 2024

ఎంపీ భరత్ కు వంశీ శుభాకాంక్షలు

విశాఖ ఎంపీగా భారీ మెజార్టీ సాధించిన భారత్ ను విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శనివారం మర్యాద పూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలోనే దక్షిణ నియోజకవర్గంలో అత్యధిక శాతం ఓట్లతో తొలి ఎమ్మెల్యేగా గెలుపొందడానికి సహకరించిన భరత్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నేతలు   సునీల్, మోహిత్ తదితరులు పాల్గొన్నారు.

Share