Current Date: 05 Oct, 2024

అన్న క్యాంటీన్లు ప్రారంభించిన సీఎం

కృష్ణా జిల్లా గుడివాడలోని మున్సిపల్ పార్క్ సమీపంలో అన్నా క్యాంటీన్ను సీఎం చంద్రబాబు  దంపతులు ప్రారంభించారు. స్వయంగా పేదలకు అన్నం వడ్డించారు. అనంతరం అక్కడ వసతులను పరిశీలించి తాము కూడా ఆహారాన్ని రుచి చూశారు.పేద ప్రజలకు రూ. 5కే భోజనం అందించాలనే ఉద్దేశంతో గతంలో మూతపడిన అన్నా క్యాంటిన్లను ఎన్డీయే ప్రభుత్వం మళ్లీ ప్రారంభించింది.

Share