Current Date: 06 Oct, 2024

డ్రగ్స్, గంజాయిఅక్రమ రవాణాపై ఉక్కుపాదం

విశాఖ సర్క్యూట్ హౌస్ లో ఏపీ హోంమంత్రి అనిత జిల్లా అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు.శాంతి భద్రతల పరిరక్షణకు శక్తివంచన లేకుండా పని చేయాలన్నారు.గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామన్నారు. సిబ్బంది పనితీరుపైనా మాట్లాడారు. కలెక్టర్ డాక్టర్  ఎ. మల్లికార్జున, పోలీస్ కమిషనర్ ఎ. రవిశంకర్, జాయింట్ సీపీ కె. ఫకీరప్ప, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Share