Current Date: 06 Oct, 2024

ప్రపంచంలోనే ఎత్తైన వంతెనపై తొలి రైలు ట్రైల్ రన్

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే వంతెనపై తొలి రైలు ట్రైల్ రన్ ను విజయవంతంగా నిర్వహించారు. 1315 మీటర్ల పొడవైన ఈ వంతెన చినాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో   నిర్మించారు. జమ్ము కాశ్మీర్ లోని ఈ వంతెన మీదుగా రాంబస్ నుంచి రియాసీకి రైలు సేవలు ప్రారంభం కానున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

Share