Current Date: 04 Jul, 2024

సింగరేణి సంస్థ సీఎండీకి ట్రీ మ్యాన్‌ ఆఫ్‌ అవార్డు

 స్వయంగా 18 వేలకు పైగా మొక్కలు  నాటి 6 జిల్లాల్లో 35 చిన్న అడవులను సృష్టించినందుకు గుర్తింపు సింగరేణి సంస్థను పర్యావరణ హిత సంస్థగా మార్చడమే కాకుండా  అందరిలోనూ పర్యావరణ స్ఫూర్తిని పెంచేందుకు తానే   స్వయంగా  18 వేలకు పైగా  మొక్కలు నాటి, తెలంగాణలోని 6 జిల్లాల్లో 35 చిన్న అడవులను   సృష్టించినందుకు  గుర్తింపుగా సింగరేణి సంస్థ ఛైర్మన్‌ , ఎండీ   ఎన్‌.బలరామ్‌కు గ్రీన్‌ మ్యాపుల్‌ ఫౌండేషన్‌ వారు ‘‘ట్రీ మాన్‌ ఆఫ్‌ తెలంగాణ ‘‘అనే ప్రతిష్టాత్మక అవార్డును ప్రదానం చేశారు.

Share