Current Date: 05 Oct, 2024

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై సమీక్ష ప్రారంభం

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష చేపట్టారు. సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. శాఖకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు.

Share