Current Date: 05 Oct, 2024

ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పోటీకి టీడీపీ దూరం

ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానం ఉపఎన్నికకు కూటమి దూరంగా ఉండనుంది. ఈమేరకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నేతలతో నిర్వహించిన మీటింగ్ లో మాట్లాడుతూ గెలవాలంటే పెద్ద కష్టం కాదని  హుందా రాజకీయాలు చేద్దామని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నిర్ణయానికి టీడీపీ, కూటమి నేతలు ఆమోదం తెలిపారు.

Share