Current Date: 05 Oct, 2024

నాడు - నేడుపై విచారణకు ప్రభుత్వం ఆదేశాలు

నాడు నేడుపై విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే విచారణ అవసరముందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి స్కూల్స్ అన్నింటిలో ఉపాధ్యాయులు ఉంటారన్నారు. 117 జీవోపై కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. పాఠశాలల్లో విద్యార్థులు తగ్గిన అంశంపై కూడా విచారణ చేస్తామన్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు ప్రారంభమయ్యాయి.

Share