Current Date: 05 Oct, 2024

లంచం కేసులో ఈడీ అధికారి అరెస్ట్

లంచం తీసుకున్న కేసులో ఈడీ డైరెక్టరేట్ అసిస్టెంట్ డైరెక్టర్ సందీప్ యాదవ్ ను  సీబీఐ అరెస్టు చేసింది. గురువారం మధ్యాహ్నం ఢిల్లీలో అరెస్టు చేసినట్లు తెలిపింది. అతడు ఓ కేసులో రూ. 20 లక్షలు లంచం తీసుకున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయని పేర్కొంది. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నట్టు వెల్లడించింది.

Share