Current Date: 06 Oct, 2024

పవన్ ను పువ్వులపై నడిపిస్తాం

రేపు డిప్యూటీ సిఎం గా భాద్యతలు చేపట్టనున్న పవన్ కళ్యాణ్ కు గణ స్వాగతం పలికేందుకు రాజధాని రైతులు సిద్ధమయ్యారు.కౌలు ఇప్పించడంలో జగన్ జాప్యం చేస్తే పవన్ పోరాడి రెండు సార్లు ఇప్పించారు.మాకు సానుభూతి తెలిపేందుకు వస్తే ఇనుప కంచె వేసి ఇచ్చింది పెట్టారు. ఆయనకు స్వాగతం పలికేందుకు 10 టన్నులపువ్వుల తెప్పించం.మా కోసం ముళ్ళకంచేలను సైతం అధిగమించిన ఆయనను రేపు పువ్వలపై నడిపిస్తాం అని రైతులు చెప్పారు.

Share