Current Date: 05 Oct, 2024

హైకోర్టులో నేడు వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ విచారణ

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటీషన్ పై హైకోర్టు ను ఆశ్రయించారు.గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో వంశీ తనకు ముందస్తు బెయిల్ కోసం ఆయన పిటిషన్ దాఖలు చేశారు.దీనిపై ఇవాళ విచారణ జరగనుంది.

Share