Current Date: 05 Oct, 2024

ఢిల్లీ పంజాబ్ లో ఉగ్రవాద దాడులకు ఆస్కారం

 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జమ్మూలో పని చేస్తున్న ఒక ఉగ్రవాద సంస్థకు చెందిన కొంతమంది ఉగ్రవాదులు ఢిల్లీ,  పంజాబ్ లో దాడికి ప్రయత్నించవచ్చనే సమాచారంపై ఇంటెలిజెన్స్  అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో భారీ  భద్రతా బలగాలను మోహరించేదుకు సైన్యం సిద్ధమైంది.  అయితే ఆగష్టు 15న కాకుండా ఒకటి, రెండు రోజుల తర్వాత కూడా దాడికి ప్రయత్నించవచ్చని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Share