Current Date: 06 Oct, 2024

హోంమంత్రి అనితను కలిసిన కొయ్య ప్రసాద్ రెడ్డి

ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితను టీడీపీ సీనియర్ నేత కొయ్య ప్రసాద్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. విశాఖలోని ఆమె క్యాoపు కార్యాలయoలో సోమవారం కొయ్య కలిసి పుష్పగుచ్ఛమందజేసి అభినందజేశారు. భవిష్యత్తులో అనిత మరిన్ని శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.

Share