Current Date: 05 Oct, 2024

నేడు బెంగళూరుకు పవన్ కల్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు బెంగళూరుకు వెళ్లనున్నారు. కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రేతో భేటీ కానున్నారు. అటవీ, పర్యావరణ శాఖపై ఈశ్వర్తో పవన్ చర్చించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఇరు రాష్ట్రాల మంత్రులు మీడియా సమావేశం నిర్వహించనున్నారు.

Share