Current Date: 05 Oct, 2024

యావత్‌ దేశం దృష్టికి రాష్ట్రంలో అరాచక పాలన

ఆ దిశలోనే ఈనెల 24న ఢిల్లీలో సింబాలిక్‌ నిరసన అసెంబ్లీలో సమావేశాల్లోనూ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. దారుణహత్యకు గురైన పార్టీ కార్యకర్త రషీద్‌ కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం, వినుకొండలో మీడియాతో మాట్లాడిన వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డి రాష్ట్రంలో పూర్తిగా దిగజారిన శాంతి భద్రతలు గత 45 రోజులుగా నరమేధం ఆస్తుల విధ్వంసం పోలీసులు బాధ్యత మర్చి ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు .రాష్ట్రంలో వెంటనే రాష్ట్రపతి పాలన విధించాల్సి ఉంది. ఆ పరిస్థితిని ప్రధాని, హోం మంత్రి, రాష్ట్రపతికి వివరిస్తాం. మాజీ సీఎం వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డి

Share