Current Date: 05 Oct, 2024

జోగి రమేశ్ కుమారుడు అరెస్ట్

వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు జోగి రాజీవ్ అరెస్ట్ అయ్యారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఏసీబీ ఆయన్ను అరెస్ట్ చేసింది. ప్రభుత్వం కక్షపూరిత సాధింపుతోనే తనను అరెస్ట్ చేశారని రాజీవ్ ఆరోపించారు.

Share