Current Date: 06 Oct, 2024

ఎంపీ భారత్ కు ఎస్ ఎన్ ఎజు అభినందనలు

అత్యధిక మెజార్టీతో గెలుపొందిన ఎంపీ భరత్  కు అన్ని వర్గాలూ అభినందిస్తున్నాయి.మంగళవారం సెంచూరియన్ యూనివర్శిటీ కులపతి ఆచార్య జీఎస్ఎన్ రాజు, అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన గార్డెంట్ బయోటెక్ సంస్థ సీనియర్ డైరెక్టర్ రాజేష్ తదితరులు భరత్ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. భరత్  కు పుష్పగుచ్ఛమిచ్చి జీఎస్ఎన్ రాజు అభినందించారు. భవిష్యత్తులో భరత్ మరిన్ని శిఖరాలు అధిరోహించాలని ఆకాక్షించారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ సెంచూరియన్ యూనివర్సిటీ అభివృద్ధిని కొనియాడారు. అదే విధంగా ఈ-ఆటోల తయారీని ప్రశంసించారు.

Share