Current Date: 05 Oct, 2024

విశాఖ సికింద్రాబాద్ వందేభారత్ షెడ్యూల్లో మార్పు

విశాఖ  సికింద్రాబాద్ మధ్య వందేభారత్ రైలు షెడ్యూల్లో అధికారులు మార్పులు చేశారు. డిసెంబర్ 10 నుంచి ఈ రైలుకు ప్రతి మంగళవారం సెలవు ప్రకటించారు. ప్రస్తుతం ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఈ రైలు నడుస్తోంది.

Share