Current Date: 05 Oct, 2024

హైకోర్టు లో దువ్వాడ పిటిషన్

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వివాదంపై ఏపీ హైకోర్టు కీలకవ్యాఖ్యలు చేసింది. భార్య వాణి, కుమార్తె హైందవి ఇబ్బందులు పెడుతున్నారని శ్రీనివాస్ వేసిన పిటిషన్ ను న్యాయస్థానం నేడు విచారించింది. వాణి, హైందవిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని పోలీసులను ప్రశ్నించింది. 41ఏ నోటీసులు ఇచ్చామని వారు తెలిపారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను 4 వారాలు వాయిదా వేసింది.

Share