Current Date: 04 Jul, 2024

ఘనంగా వెంకయ్య 75 వసంతాల ఆత్మీయ కలయిక

ఉదయగిరి నుంచి ఉపరాష్ట్రపతి వరకు పల్లెటూరు నుంచి పద్మ విభూషణ్ వరకు మహోన్నత ప్రస్థానాన్ని సాగించిన ముప్పవరపు వెంకయ్య నాయుడి 75 వసంతాల ఆత్మీయ కలయిక, పంచ సప్తతి కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ గచ్చిబౌలి అన్వయ కన్వెన్షన్ లో ఎంతో ఘనంగా జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి లైవ్ లో నాయుడుని అభినందించారు.   మిజోరం రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, శాసన సభ్యులు కామినేని శ్రీనివాస్,   సినీ నటులు బ్రహ్మానందం, సాయికుమార్, సంగీత దర్శకుడు కీరవాణి,   మరెందరో ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Share