Current Date: 04 Jul, 2024

50 రోజుల పాటు పలు రెళ్లు రద్దు

దాదాపు 50 రోజుల పాటు పలు రైళ్లను రద్దు చేస్తున్నటు  రైల్వే శాఖ ప్రకటించింది. ఇందులో రత్నాచల్‌, సింహాద్రి, జన్మభూమి, ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌,  విశాఖ-తిరుపతి డబుల్‌డెక్కర్‌, గుంటూరు-రాయగడ వంటి ముఖ్యమైన రైళ్లు ఉన్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు ఆధునికీకరణ పనుల కారణంగా  ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడిరచారు.

Share