Current Date: 25 Sep, 2024

వేణుస్వామిపై కేసు నమోదు చేయాలని జూబ్లీహిల్స్ పోలీసులకు నాంపల్లి కోర్టు ఆదేశాలు

 జాతకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ప్రధాని ఫోటోను సైతం మార్ఫింగ్ చేసి వేణుస్వామి ప్రజలను తప్పుదోవ పట్టించారని మూర్తి అనే వ్యక్తి పిటిషన్. తనకు హాని తలపెట్టాలని చూస్తున్నాడని పిటిషన్ లో   పేర్కొన్న మూర్తి. పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన కోర్టు. వేణుస్వామిపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని జూబ్లీహిల్స్ పోలీసులను ఆదేశించిన నాంపల్లి కోర్టు.

Share