Current Date: 06 Oct, 2024

పట్టపగలు 3 నిమిషాలునగల దుకాణం దోపిడీ

అమెరికాలో పరిస్తితులు రోజురోజుకీ దిగజారుతున్నాయి. బ్రాండెడ్ షోరూముల సైతం దొంగలు వస్తువులని దర్జాగా దోచుకెళుతున్నారు. తాజాగా కాలి ఫోర్నియాలో భారత వ్యాపారికి చెందిన ఓ నగల దుకాణాన్ని 3 నిమిషాల వ్యవధిలో లూటీ చేశారు. PNG జువెలర్స్ దుకాణంలో చొరబడి సుమారు 20 మంది సాయుధులు మొత్తం నగల్ని దోచుకెళ్లారు. ఈ సంస్థకు భారత్ లో 35 శాఖలున్నాయి.

Share