Current Date: 05 Oct, 2024

వచ్చే 3 రోజులు వానలే వానలు

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.. నిన్నటి ద్రోణి ఇప్పుడు రాయలసీమ నుండి కొమొరిన్ ప్రాంతం వరకు విస్తరించి సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతున్నదని దీని ప్రభావంతో ఏపీలో మరో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు భారత వాతావరణ శాఖ నేడు తెలిపింది.

Share