Current Date: 03 Oct, 2024

ఆనాడు పోరాడి సాధించుకున్నాం..ఈనాడు ఉద్యమించి కాపాడుకుందాం!

ఆనాడు భూములిచ్చి ప్రాణ త్యాగాలతో పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును, నేడు ఉద్యమించి కాపాడుకోవాలని ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ  కన్వీనర్‌ వీవీ రమణమూర్తి పిలుపునిచ్చారు. బుధవారం ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ నేతృత్వంలో రాజకీయ పార్టీలకతీతంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహా పాదయాత్ర అనంతరం ఏర్పాటు చేసిన సభా వేదికపై నుంచి ఆయన ప్రసంగించారు. 

Share