Current Date: 02 Jul, 2024

1 నుంచి కాకినాడ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన

డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ జూలై 1 నుంచి 3 వరకు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. తొలిరోజు గొల్లప్రోరులో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.ఆ తర్వాత పిఠాపురం జనసేన నేతలతో సమావేశమవుతారు. 2న కలెక్టరేట్ లో పంచాయతీ రాజ్,అటవీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.అనంతరం జానసేనా ఎంఎల్ఏ లు,ఎంపీ లతో  భేటీ కానున్నారు. 3న ఉప్పాడ తీరాన్ని పరిశీలిస్తారు. సాయంత్రం
పిఠాపురంలో వారాహి కృతజ్ఞత సభలో ప్రసంగిస్తారు.

Share